🌻ఒంగోలు టూటౌన్: ఆంధ్రప్రదేశ్ సాంఘిక సం క్షేమ గురుకుల విద్యాలయాలలో 2020-21 విద్యా సంవత్సరంలో ఐదో తరగతి ప్రవేశానికి మిగిలి ఉన్న ఖాళీలను లాటరీ పద్ధతిలో భర్తీ చేసేందుకు బాల, బాలికల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల కో-ఆర్డినేటర్ గురువారం ఒక ప్రకటనలో తెలి పారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 23వ తేదీ లోగా సాంఘిక సంక్షేమశాఖ గురుకుల విద్యాల యాల సంస్థ (పాత రిమ్స్) నందు దరఖాస్తు చేసు కోవాలని తెలిపారు. 24వ తేదీ ఉదయం 11 గంట లకు చీమకుర్తిలోని సాంఘిక సంక్షేమశాఖ గురు కుల కళాశాలలో లాటరీ పద్ధతి ద్వారా సీట్ల కేటా యించనున్నట్టు తెలిపారు. ఇతర సమాచారం కోసం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల లేదా కళాశాల నందు ప్రధానాచార్యులను సంప్రదిం చాలని కోరారు.
అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు ఉదయం 9.00 గంటల నుండి సాయంత్రం 6.00 వరకు | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు
22, జనవరి 2021, శుక్రవారం
📚✍గురుకులాల్లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం✍📚
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
-
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR A...
-
📢📬 ఇండియా పోస్టల్ శాఖలో ఉద్యోగ అవకాశాలు! 🏤💼 ✅ పదో తరగతి పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం చేయాలని ఉందా? ✅ తక్కువ చదువుతో మంచి జీతంతో ఉద్యోగ...
-
1. PAN : - Student and Father/Mother/Guardian 2. Photograph: Student and Father/Mother 3. Bank Passbook : Student and Father/Mother...
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి