17, డిసెంబర్ 2020, గురువారం

ఆంధ్రప్రదేశ్ వైద్య,ఆరోగ్య విభాగం క‌ర్నూలు జిల్లాలో ప్రభుత్వ హాస్పిటల్ లో

ఒప్పంద ప్రాతిప‌దిక‌న ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ :మెడిక‌ల్ ఆఫీస‌ర్లు (MBBS‌)
ఖాళీలు :40
అర్హత :ఎంబీబీఎస్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌, ఇంటర్న్ షిప్ పూర్తి చేసి ఉండాలి.
వయసు :42 ఏళ్లు మించ‌కూడ‌దు.
వేతనం :రూ.53,500 /- రూ.1,20,000/-
ఎంపిక విధానం:అకాడమిక్ మార్క్స్ ఆధారంగా,ప‌ని అనుభ‌వం ఆధారంగా.మెరిట్ లిస్టు ఆదారంగా.
దరఖాస్తు విధానం:ఆన్ లైన్ ద్వారా.
దరఖాస్తు ఫీజు :జనరల్ కు రూ. 400/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 200/-
దరఖాస్తులకు ప్రారంభతేది:డిసెంబర్ 17, 2020.
దరఖాస్తులకు చివరితేది:డిసెంబర్ 22, 2020.
వెబ్ సైట్ :Click Here
నోటిఫికేషన్:Click Here


కామెంట్‌లు లేవు: