17, డిసెంబర్ 2020, గురువారం

ఆర్‌.కే.పురం సికింద్రాబాద్‌లోని ఆర్మీ ప‌బ్లిక్ స్కూల్ లో

ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ :ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్‌(టీజీటీ),పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్(పీజీటీ), ప్రైమ‌రీ టీచ‌ర్లు (పీఆర్‌టీ).
ఖాళీలు :54
 --
 TGT-17,PGT-09, 
 PRT-28.
పీజీటీ భోదన విభాగాలు :బ‌యాల‌జీ, హిస్ట‌రీ, ఇంగ్లిష్‌, ఐపీ, ఫిజ‌క‌ల్ ఎడ్యుకేష‌న్,సైకాల‌జీ, కామ‌ర్స్‌, జాగ్ర‌ఫీ, కెమిస్ట్రీ.
టీజీటీ భోదన విభాగాలు :ఇంగ్లిష్‌, హిందీ, సంస్కృతం, మ్యాథ్స్‌,బ‌యాల‌జీ, కెమిస్ట్రీ, సోష‌ల్ సైన్స్‌.
పీఆర్‌టీ భోదన విభాగాలు :మ్యూజిక్‌, పీటీఐ,డ్యాన్స్‌, స్పెష‌ల్ ఎడ్యుకేష‌న్‌, అన్ని స‌బ్జెక్టులు.
అర్హత :గ్రాడ్యుయేష‌న్ /పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌తో పాటు బీఈడీ చేసి ఉండాలి. ఏడ‌బ్ల్యూఈఎస్ సీఎస్‌బీ ప‌రీక్ష అర్హ‌త సాధించి ఉండాలి, క‌నీసం 60% మార్కుల‌తో సీటెట్‌/ టెట్ ప‌రీక్ష అర్హ‌త సాధించి ఉండాలి. ఐదేళ్ల అనుభ‌వం ఉండాలి.
వయసు :అనుభ‌వ‌మున్న అభ్య‌ర్థులు -57 ఏళ్లు మించ‌కూడ‌దు.
ఫ్రెష‌ర్ అభ్య‌ర్థులు - 40 ఏళ్లు మించ‌కుండా ఉండాలి.
వేతనం :రూ.30,500 /- రూ.1,10,000/-
ఎంపిక విధానం:స్క్రీనింగ్ టెస్ట్ ఆధారంగా, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం:ఆఫ్ లైన్ ద్వారా.
దరఖాస్తు ఫీజు :జనరల్ కు రూ. 100/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 100/-
దరఖాస్తులకు ప్రారంభతేది:డిసెంబర్ 17, 2020.
దరఖాస్తులకు చివరితేది:జనవరి 21, 2021.
వెబ్ సైట్ :Click Here
నోటిఫికేషన్:Click Here
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:ఆర్మీ ప‌బ్లిక్ స్కూల్, ఆర్‌కే పురం ఫ్లైఓవ‌ర్ దగ్గ‌ర‌, నేరేడ్‌మెట్‌, తిరుమ‌ల‌గిరి, సికింద్రాబాద్-500056.

.

కామెంట్‌లు లేవు: