బిట్స్ ను బట్టి భవిష్యత్తు లో పరీక్షలు వ్రాయబోయే అభ్యర్థులు ప్రశ్నవళి తీరును అంచనా వేయవచ్చు. RRB NTPC Exam Shift 4 Jan 4th 2021 bits
1). ప్రముఖ చారిత్రక కట్టడం కుతుబ్ మినార్ నిర్మాణం పూర్తి చేసినది ఎవరు?
A). ఇల్ టుట్ మిష్
B). కుతుబుద్దీన్ ఐబక్
C). షాజహాన్
D). కులీ కూతుబ్ షా
జవాబు : A (ఇల్ టుట్ మిష్ )
2). మానవ శరీరంలో బైల్ జ్యూస్ ను ఉత్పత్తి చేసే అవయవం?
A). మెదడు
B). చర్మం
C). లివర్
D).పిట్యూటరీ గ్లాండ్
జవాబు : C (లివర్ )
3). మొగలు రాజులలో ఒకరైన అక్బర్ పరిపాలన ప్రారంభం అయిన సంవత్సరం?
A).1256
B).1356
C).1456
D).1556
జవాబు : D (1556 )
4).అతి చిన్న వయసులో నోబెల్ అవార్డు ను పొందిన వారు క్రింది వారిలో ఎవరు?
A). మేడం క్యూరీ
B). మాలాలా యూసుఫ్ జాయ్
C). మదర్ తెరిస్సా
D).చంద్ర శేఖర్
జవాబు : B (మలాలా యుసాఫ్ జాయ్ )
5). ఈ క్రింది వారిలో సాంచి స్తుపాన్ని నిర్మించిన రాజు ఎవరు?
A). షాజహాన్
B). శ్రీ కృష్ణ దేవరాయలు
C). అశోకుడు
D). గణపతి దేవుడు
జవాబు : C (అశోకుడు )
6). మొదటి రాజ్యాంగ సవరణ జరిగిన సంవత్సరం?
A). 1951
B). 1961
C). 1971
D). 1981
జవాబు : A ( 1951 )
7). క్రింది వానిలో URL సంక్షిప్త నామం?
A). Uniform Resource Locater
B). Uniform Reduce Locater
C). Uniform Revise Locater
D). Unique Resource Locater
జవాబు : A (Uniform Resource Locater )
8). రాజా రవి వర్మ ఈ క్రింది ఏ కళలో పేరుగాంచారు?
A). చిత్ర కళా కారుడు
B). సంగీత కారుడు
C). నృత్యకారుడు
D). జ్యోతిష్యుడు
జవాబు : A (చిత్ర కళా కారుడు )
9).సమాచార హక్కు చట్టం (RTI) ప్రారంభించిన సంవత్సరం?
A).2001
B).2002
C).2003
D).2005
జవాబు : D (2005)
10).గాంధీ సరోవర్ డ్యామ్ ఏ నది తీరంలో ఏర్పాటు చేయబడినది?
A). గోదావరి
B). తపతి
C). చంబల్
D). బ్రహ్మ పుత్ర
జవాబు : C (చంబల్ )
11). ప్రాచీన ఒలింపిక్స్ జరిగిన సంవత్సరం?
A).776 B.C
B).876 B.C
C).976 B.C
D).984 B.C
జవాబు : A (776 B. C)
12). భారత్ లో మొదటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఎక్కడ ఏర్పాటు చేయబడినది?
A).ముంబై
B).కూడం కులం
C).బెంగళూరు
D).న్యూ ఢిల్లీ
జవాబు : B (కూడం కులం )
13). గోదావరి నది మహారాష్ట్ర, నాసిక్ జిల్లాలో ఎక్కడ పుట్టినది?
A).త్రయంబకేశ్వరం
B).షోలాపూర్
C).హరిద్వార్
D).పూణే
జవాబు : A (త్రయంబకేశ్వరం)
14). మొదటి పంచవర్ష ప్రణాళిక ఏ రంగం గురించి తెలుపుతుంది?
A).వ్యవసాయం
B).వైద్యారంగం
C).ఆర్థిక రంగం
D).పారిశ్రామిక రంగం
జవాబు : A (వ్యవసాయం )
15). భారత దేశంలో మొదటి హై కోర్టు ను ఎక్కడ ఏర్పాటు చేసారు?
A). బెంగళూరు
B). న్యూ ఢిల్లీ
C). కోలకతా
D). చెన్నై
జవాబు : C (కొలకత్తా ).
16).1857 సిపాయిల తిరుగుబాటు అణిచివేయబడిన సంవత్సరం?
A).1858
B).1859
C).1860
D).1871
జవాబు : A (1858).
17). బాలికల సమృద్ధి లక్ష్యంగా సుకన్య సమృద్ధి యోజన అనే కేంద్ర ప్రభుత్వ పథకాన్ని ప్రారంభించిన భారత ప్రధాని?
A).మన్మోహన్ సింగ్
B).వాజ్ పేయ్
C).నరేంద్ర మోదీ
D).దేవ గౌడ
జవాబు : C (నరేంద్ర మోదీ ).
18). కంప్యూటర్ లాంగ్వేజ్ జావా ను ఎవరు కనుగొన్నారు?
A). జేమ్స్ గోస్లింగ్
B). జేమ్స్ బాండ్
C). చార్లెస్ బాబేజ్
D). లూయిస్ హల్ట్
జవాబు : A (జేమ్స్ గోస్లింగ్ ).
19). ప్రధాని సురక్ష భీమా యోజన పథకం ఏ వయసు వ్యక్తులకు వర్తిస్తుంది?
A).18-40
B).18-50
C).18-60
D).18-70
జవాబు : D (18-70)
20). సర్దార్ సరోవర్ డ్యామ్ ఏ నది ఒడ్డున నిర్మించారు?
A).చిత్రావతి
B).సరస్వతి
C).తపతి
D).నర్మదా
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి