5, జనవరి 2021, మంగళవారం

RRB NTPC Exam Shift 4 Jan 4th 2021 bits || జనవరి 4వ తేదీన జరిగిన రైల్వే ఎన్టీపీసీ పరీక్షలు షిఫ్ట్ 1లో వచ్చిన ప్రశ్నలు

బిట్స్ ను బట్టి  భవిష్యత్తు లో పరీక్షలు వ్రాయబోయే అభ్యర్థులు ప్రశ్నవళి తీరును అంచనా వేయవచ్చు. RRB NTPC Exam Shift 4 Jan 4th 2021 bits

1). ప్రముఖ చారిత్రక కట్టడం కుతుబ్ మినార్ నిర్మాణం పూర్తి చేసినది ఎవరు?

A). ఇల్ టుట్ మిష్

B). కుతుబుద్దీన్ ఐబక్

C). షాజహాన్

D). కులీ కూతుబ్ షా

జవాబు : A (ఇల్ టుట్ మిష్ )

2). మానవ శరీరంలో బైల్ జ్యూస్ ను ఉత్పత్తి చేసే అవయవం?

A). మెదడు

B). చర్మం

C). లివర్

D).పిట్యూటరీ గ్లాండ్

జవాబు : C (లివర్ )

3). మొగలు రాజులలో ఒకరైన  అక్బర్ పరిపాలన ప్రారంభం అయిన  సంవత్సరం?

A).1256

B).1356

C).1456

D).1556

జవాబు :  D (1556 )

4).అతి చిన్న వయసులో నోబెల్ అవార్డు ను పొందిన వారు క్రింది వారిలో ఎవరు?

A). మేడం క్యూరీ

B). మాలాలా యూసుఫ్ జాయ్

C). మదర్ తెరిస్సా

D).చంద్ర శేఖర్

జవాబు : B (మలాలా యుసాఫ్ జాయ్ )

5). ఈ క్రింది వారిలో సాంచి స్తుపాన్ని నిర్మించిన రాజు ఎవరు?

A). షాజహాన్

B). శ్రీ కృష్ణ దేవరాయలు

C). అశోకుడు

D). గణపతి దేవుడు

జవాబు : C (అశోకుడు )

6). మొదటి రాజ్యాంగ సవరణ జరిగిన సంవత్సరం?

A). 1951

B). 1961

C). 1971

D). 1981

జవాబు : A ( 1951 )

7). క్రింది వానిలో URL సంక్షిప్త నామం?

A). Uniform Resource Locater

B). Uniform Reduce Locater

C). Uniform Revise Locater

D). Unique Resource Locater

జవాబు : A (Uniform Resource Locater )

8). రాజా రవి వర్మ ఈ క్రింది ఏ కళలో పేరుగాంచారు?

A). చిత్ర కళా కారుడు

B). సంగీత కారుడు

C). నృత్యకారుడు

D). జ్యోతిష్యుడు

జవాబు : A (చిత్ర కళా కారుడు )

9).సమాచార హక్కు చట్టం (RTI) ప్రారంభించిన సంవత్సరం?

A).2001

B).2002

C).2003

D).2005

జవాబు : D (2005)

10).గాంధీ సరోవర్ డ్యామ్ ఏ నది తీరంలో ఏర్పాటు చేయబడినది?

A). గోదావరి

B). తపతి

C). చంబల్

D). బ్రహ్మ పుత్ర

జవాబు : C (చంబల్ )

11). ప్రాచీన ఒలింపిక్స్ జరిగిన సంవత్సరం?

A).776 B.C

B).876 B.C

C).976 B.C

D).984 B.C

జవాబు : A (776 B. C)

12). భారత్ లో మొదటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఎక్కడ ఏర్పాటు చేయబడినది?

A).ముంబై

B).కూడం కులం

C).బెంగళూరు

D).న్యూ ఢిల్లీ

జవాబు : B (కూడం కులం )

13). గోదావరి నది మహారాష్ట్ర, నాసిక్ జిల్లాలో ఎక్కడ పుట్టినది?

A).త్రయంబకేశ్వరం

B).షోలాపూర్

C).హరిద్వార్

D).పూణే

జవాబు : A (త్రయంబకేశ్వరం)

14). మొదటి పంచవర్ష ప్రణాళిక ఏ రంగం గురించి తెలుపుతుంది?

A).వ్యవసాయం

B).వైద్యారంగం

C).ఆర్థిక రంగం

D).పారిశ్రామిక రంగం

జవాబు : A (వ్యవసాయం )

15). భారత దేశంలో మొదటి హై కోర్టు ను ఎక్కడ ఏర్పాటు చేసారు?

A). బెంగళూరు

B). న్యూ ఢిల్లీ

C). కోలకతా

D). చెన్నై

జవాబు : C (కొలకత్తా ).

16).1857 సిపాయిల తిరుగుబాటు అణిచివేయబడిన సంవత్సరం?

A).1858

B).1859

C).1860

D).1871

జవాబు : A (1858).

17). బాలికల సమృద్ధి లక్ష్యంగా సుకన్య సమృద్ధి యోజన అనే కేంద్ర ప్రభుత్వ పథకాన్ని ప్రారంభించిన భారత ప్రధాని?

A).మన్మోహన్ సింగ్

B).వాజ్ పేయ్

C).నరేంద్ర మోదీ

D).దేవ గౌడ

జవాబు : C (నరేంద్ర మోదీ ).

18). కంప్యూటర్ లాంగ్వేజ్ జావా ను ఎవరు కనుగొన్నారు?

A). జేమ్స్ గోస్లింగ్

B). జేమ్స్ బాండ్

C). చార్లెస్ బాబేజ్

D). లూయిస్ హల్ట్

జవాబు : A (జేమ్స్ గోస్లింగ్ ).

19). ప్రధాని సురక్ష భీమా యోజన పథకం ఏ వయసు వ్యక్తులకు వర్తిస్తుంది?

A).18-40

B).18-50

C).18-60

D).18-70

జవాబు : D (18-70)

20). సర్దార్ సరోవర్ డ్యామ్ ఏ నది ఒడ్డున నిర్మించారు?

A).చిత్రావతి

B).సరస్వతి

C).తపతి

D).నర్మదా

జవాబు : D (నర్మదా ).

కామెంట్‌లు లేవు: