18, నవంబర్ 2023, శనివారం

21వ తేదీన జాబ్ మేళాJob Mela on 21st



అనంతపురం క్లాక్ టవర్, నవంబరు 17:
హైదరాబాద్కు చెందిన ఎంఎస్.ఎన్ ల్యాబోరేటరీస్  ప్రైవేటు లిమిటెడ్ కంపెనీలో ఖాళీగా ఉన్న ఉద్యో గాల భర్తీకి మంగళవారం జాబ్మేళా నిర్వహిస్తు న్నట్లు ఎఎఫ్ ఎకాలజీ సెంటర్ డైరెక్టర్ మల్లారెడ్డి తెలిపారు. ఇంటర్, ఫార్మసీ 2022-23 విద్యాసంవ త్సరంలో పూర్తి చేసి, 20 ఏళ్ల వయస్సులోపు గల అభ్యర్థులు అర్హులన్నారు. ఎంపికైన అభ్యర్థులకు రెండేళ్ల పాటు రూ.11వేలు వేతనం చెల్లిస్తారు న్నారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు మంగళ వారం ఆరీటీ స్టేడియం ఎదురుగా ఉన్న ఏఎఫ్ఎ కాలజీ సెంటర్కు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజ రుకావాలన్నారు. వివరాలకు 9182063878, 9154829055 నంబర్లలో సంప్రదించాలని కోరారు.

కామెంట్‌లు లేవు: