SSC JE Jobs: ఎస్ఎస్సీ జూనియర్ ఇంజినీర్ ఎగ్జామ్-2023 పేపర్-1 ఫలితాలు
* ఫలితాల కోసం క్లిక్ చేయండి
![]() |
జూనియర్ ఇంజినీర్ ఖాళీల భర్తీకి నిర్వహించిన పేపర్-1 రాత పరీక్ష ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. పేపర్-1లో మొత్తం 12,227 మంది అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు. వీరు పేపర్-2 పరీక్షకు సన్నద్ధమవ్వాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగం పొందినవారు దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థలు/ శాఖల్లో గ్రూప్-బి (నాన్ గెజిటెడ్) జూనియర్ ఇంజినీర్ పోస్టుల్లో నియమితులవుతారు. ఎంపికైన వారికి సెవెన్త్ పే స్కేలు ప్రకారం రూ.35,400- రూ.1,12,400 జీతం ఉంటుంది. పేపర్-1, పేపర్-2 రాత పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ఎస్ఎస్సీ జూనియర్ ఇంజినీర్ ఎగ్జామ్-2023 పేపర్-1 ఫలితాలు (జాబితా-1)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి