4, జనవరి 2021, సోమవారం

ITI limited Bangalure Jobs Telugu 2021 || ఐటీఐ లిమిటెడ్స్, బెంగళూరులో ఉద్యోగాల భర్తీ

 

ఐటిఐ లిమిటెడ్స్ బెంగళూరు లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు :

భారత కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న ఐటీఐ లిమిటెడ్స్, బెంగళూరు లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉద్యోగాల భర్తీకి గాను ఒక నోటిఫికేషన్ విడుదల అయినది.


ఎటువంటి పరీక్షలు లేకుండా భర్తీ చేయబడే ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హతలు గాల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.మరియు ఇండియన్ సిటిజెన్స్ అందరూ అప్లై చేయవచ్చు.

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తు ప్రారంభం తేదిజనవరి 2,2021
దరఖాస్తుకు చివరి తేదిజనవరి 19,2021

విభాగాల వారీగా ఖాళీలు :

అడిషనల్ /జనరల్ మేనేజర్ (మార్కెటింగ్ )4
అడషనల్ /జనరల్ మేనేజర్ (హె చ్. ఆర్ )1
మేనేజర్/ చీఫ్ /డిప్యూటీ జనరల్ మేనేజర్(ఎం. ఎం)3
మేనేజర్/చీఫ్ /డిప్యూటీ జనరల్ మేనేజర్ (పీ. ఆర్ )1
అసిస్టెంట్ మేనేజర్ /డిప్యూటీ మేనేజర్ (ఆర్ & డి )2
సీనియర్ మాథ్స్ మాటిషన్ (గ్రేడ్ 3/4)2
మేనేజర్ /చీఫ్ మేనేజర్ (ఆర్ &డి )1

అర్హతలు :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి 60% మార్కులతో సంబంధిత విభాగాల సబ్జెక్టు లలో ఇంజనీరింగ్ డిగ్రీ /ఎంబీఏ /పోస్టు గ్రాడ్యుయేషన్ (పబ్లిక్ రిలేషన్ )/ఎం. ఎస్సీ (మాథ్స్ )/ఎం. టెక్ కోర్సులలో ఉత్తీర్ణులు కావలెను. మరియు సంబంధిత  విభాగాలలో అనుభవం అవసరం అని నోటిఫికేషన్ లో పొందు పరిచారు.

వయసు :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 50 సంవత్సరాలు మించరాదు. ఓబీసీ మరియు ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు ప్రభుత్వ నియామవళి ప్రకారం వయసు పరిమితి సడలింపు కలదు.

దరఖాస్తు విధానం :

ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు :

ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.

ఎంపిక విధానం :

షార్ట్ లిస్ట్ మరియు ఇంటర్వ్యూ ల విధానాల ద్వారా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.

జీతం :

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు విభాగాల వారీగా నెలకు 16,730 రూపాయలు నుండి 96,104 రూపాయలు వరకూ జీతం లభించనుంది.

Website

Regional Centre For Biotechnology notification 2021 || రీజినల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ లో ప్రభుత్వ ఉద్యోగాల భర్

 

రీజినల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ నోటిఫికేషన్ కు అంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవచ్చు.మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.Regional Centre For Biotechnology notification 2021

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తు ప్రారంభ తేది03 జనవరి 2021
దరఖాస్తు చివరి తేది01 ఫిబ్రవరి 2021

విభాగాలు : 

ప్రొఫెసర్
మేనేజర్
ఆఫీసర్
అసిస్టెంట్ ఇంజినీర్ ల విభాగాల భర్తీ కోరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.

మొత్తం ఖాళీలు :

ఈ నోటిికేషన్ ద్వారా మొత్తం విభాగాల వారీగా 18 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

అర్హతలు :

గ్రాడ్యుయేష‌న్, బీఈ/ బీటెక్‌(ఎల‌క్ట్రిక‌ల్/ సివిల్‌/ మెకానిక‌ల్‌/ ఇన్‌స్ట్రుమెంటేష‌న్‌/ ఐటీ), ఎంసీఏ/ ఎంఎస్సీ/ ఎంఫార్మా, పీజీ(ఫైనాన్స్‌/ లైఫ్ సైన్సెస్,మరిన్ని వివరాల కోసం అఫిషియల్ నోటిఫికేషన్ ను సంద్శించండి.

వయస్సు :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వయసు30 – 50 ఏళ్లు మించకుడదు, మరియు గవ్నమెంట్ ఉత్తర్వుల ప్రకారం SC,ST, మరియు BC అభ్యర్థలకు వయస్సు సడలింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం :

ఆన్‌లైన్ విధానం లో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు ఫీజు :

జనరల్ కేటగిరీ అభ్యర్ధులకు 1000/- ఫీజు గా చెల్లించాలి, తదితర కేటగిరీ అభ్యర్ధులకు ఏటువంటి ఫీజు చెల్లించకుండా ఈ నోటిికేషన్ కు ధరకాస్తు చేసుకోవచ్చు .

ఎంపిక విధానం :

షార్ట్ లిస్ట్ మరియు స్క్రీనింగ్ ద్వారా ఎంపిక చేస్తారు.మరిన్ని వివరాల కోసం అఫిషియల్ వెబ్సైట్ ను సందర్శించివచ్చు.

జీతం :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్ధులకు నెలకు 35,000/- నుంచి 2,20,000/- రూపాయల వరకు జితంగా లభించనుంది.

Website

Notification

 

December 30 RRB NTPC Shift 2 bits || డిసెంబర్ 30వ తేదీన జరిగిన రైల్వే NTPC షిఫ్ట్ -2 పరీక్షలో అడిగిన ప్రశ్నలు

డిసెంబర్ 30 వ తేదీన జరిగిన రైల్వే ఎన్టీపీసీ షిఫ్ట్ 2 పరీక్షలో అడిగిన ప్రశ్నలు :

1). రాజ్యసభ గరిష్ట సభ్యుల సంఖ్య?

జవాబు : 250

2).భారత దేశంలో  స్వచ్ఛ భారత్  కార్యక్రమం ప్రారంభం అయిన సంవత్సరం?

జవాబు : అక్టోబర్ 2, 2014

3). భేటీ బచావో – భేటీ పడవో అనే భారత  కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం ఎపుడు మొదలైనది?

జవాబు : జనవరి 22,2015

4).మీథేన్ ఫార్ములా?

జవాబు : CH 4

5). ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2019 థీమ్ ఏమిటి?

జవాబు : ఎయిర్ పొల్యూషన్ (వాయు కాలుష్యం )

6). కాంగ్రెస్ పార్టీ ఏ సంవత్సరంలో ప్రారంభం అయినది?

జవాబు : డిసెంబర్ 28,1885

7).2011 వ సంవత్సరం ప్రకారం భారతదేశంలో ఏ రాష్ట్రం అత్యధిక అక్షరాస్యత కలిగి ఉంది?

జవాబు : కేరళ

8). చరిత్రలో అంగ్లో – మైసూర్ యుద్దాలు ఎన్ని సార్లు జరిగాయి?

జవాబు : 4 సార్లు

9). పేస్ బుక్ వ్యవస్థాపకుడు ఎవరు?

జవాబు : మార్క్ జుకర్ బర్గ్

10). సార్క్ లో మొత్తం సభ్యుల  సంఖ్య?

జవాబు : 8

11).మర్రి చెట్టు శాస్త్రీయ నామం?

జవాబు : ఫీకస్ బెంగాలెన్సిస్

12).ప్రపంచ ప్రతిష్టత్మక అవార్డు  నోబెల్ బహుమతిని మొత్తం ఎన్ని రంగాలలో ప్రదానం చేస్తారు?

జవాబు : 6 రంగాలు

13).1931 భారత జాతీయ మహాసభలకు నాయకత్వం వహించారు?

జవాబు : సర్దార్ వల్లభాయ్ పటేల్

14).కెల్విన్ లో నీరు గడ్డకట్టే స్థానం?

జవాబు : 273.2కే

15). గద్దర్ పార్టీ సహా వ్యవస్థాపకుడు?

జవాబు : సోహాన్ సింగ్ బక్నా

16). OLE సంక్షిప్త నామం?

జవాబు : OBJECT LINKING & EMBEDDING

17). ప్రాథమిక హక్కులు ను భారత రాజ్యాంగంలో ఈ భాగానికి చెందినవి?

జవాబు : పార్ట్ – III (ఆర్టికల్స్ 12 -35)

18).ఆర్యభట్ట సాటిలైట్ ను ఏ సంవత్సరం లో ప్రయోగించారు?

జవాబు : 1975

19). భారత రత్న అవార్డును ప్రారంభించిన సంవత్సరం?

జవాబు : 1954

20). తాజ్ మహల్ నిర్మాణాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు?

జవాబు : 1632

21). వరకట్న చట్టాన్ని నిషేదించిన సంవత్సరం?

జవాబు : 1961

22).2019 వ సంవత్సరంలో WHO చేత మలేరియా రహితదేశాలుగా గుర్తించబడిన దేశాలు?

జవాబు : ఆల్జీరియా  మరియు అర్జెంటినా

23). కుదుంబ శ్రీ అనే పథకం ఏ రాష్ట్రానికి చెందినది?

జవాబు : కేరళ

24). స్వర్ణ చతుర్బుజీ ని  ఏ ప్రధానికాలంలో  ఏర్పాటుచేసారు?

జవాబు : అటల్ బిహారి వాజ్ పేయ్

25). భారత దేశంలో బంగారం ను ఎక్కువగా ఉత్పత్తి చేసే రాష్ట్రం?

జవాబు : కర్ణాటక

RRB NTPC Exams Bits December 30 1&2 Shifts || డిసెంబర్ 30న జరిగిన రైల్వే NTPC షిఫ్ట్ -1 పరీక్షలో అడిగిన ప్రశ్నలు

 

డిసెంబర్ 30న జరిగిన రైల్వే ఎన్టీపీసీ షిఫ్ట్ -1 లో అడిగిన ప్రశ్నలు :

1). దక్షిణాప్రికా పరిపాలన రాజధాని?

జవాబు : ప్రిటోరియా

2). విశిష్ట అద్వైతం ను రాసినది ఎవరు?

జవాబు : రామానుజచార్యులు

3). గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు కెక్కిన భారత కేంద్ర ప్రభుత్వ పథకం?

జవాబు : ప్రధాని జన్ ధన్ యోజన


4). కంప్యూటర్ కు సంబంధించిన DHCP సంక్షిప్త నామం ఏది?

జవాబు : DYNAMIC HOST CONFIGURATION PROTOCAL.

5).2014 వ సంవత్సరంలో 29వ రాష్ట్రంగా ఏర్పాటు చేయబడ్డ రాష్ట్రం పేరు?

జవాబు : తెలంగాణ

6). మృచ్చుటిక అనే గ్రంధాన్ని ఎవరు రాసారు?

జవాబు : సుద్రక

7).15వ ఆర్థిక కమిషన్ చైర్మన్ ఎవరు?

జవాబు : ఎన్.కే. సింగ్

8). జమ్మూ & కాశ్మీర్ లో ఉన్న జాతీయ పార్క్ పేరు?

జవాబు : డాచిగం

9).జోజిల్లా టన్నెల్ భారత దేశంలో ఏ రాష్ట్రంలో కలదు?

జవాబు :  జమ్మూ & కాశ్మీర్

10). బేరింగ్ స్ట్రెయిట్ ఏ రెండు సముద్రాలను కలుపుతుంది?

జవాబు : అర్కిటిక్ మరియు పసిఫిక్ సముద్రాలు

11). జైన మతం స్థాపకుడు మహావీర్ యొక్క మరొక పేరు?

జవాబు : వర్ధమాన్

12). భారతదేశంలో అతిపెద్ద రోడ్ కమ్ రైల్ బ్రిడ్జి పేరు?

జవాబు : బోగిభీల్ బ్రిడ్జ్ (దిబృఘర్ – అస్సాం )

13). భార్దోలి సత్యాగ్రహంలో కీలక పాత్ర వహించినది  ఎవరు?

జవాబు  : సర్దార్ వల్లభాయ్ పటేల్

14).1KB = ఎన్ని బైట్స్?

జవాబు : 1024 బైట్స్

15). కంప్యూటర్ లో ట్రాకర్ బాల్ అనేది ఏ విభాగానికి చెందినది?

జవాబు : ఇన్ పుట్ డివైస్

16). సాత్ – ఈ పధకం దేనికి సంబంధించినది?

జవాబు : ఎడ్యుకేషన్

17).2022 వ సంవత్సరం కామన్ వెల్త్ గేమ్స్ ను ఏ నగరంలో నిర్వహించనున్నారు?

జవాబు : బర్మింగ్ హమ్ (ఇంగ్లాండ్ )

18). రాయల్ కమిషన్ సమయంలో వైశ్రాయ్ గా ఉన్నది ఎవరు?

జవాబు : లార్డ్ హార్దింగ్

19). సూర్యుని మీద అధ్యయనం జరిపిన మొదటి భారతీయ మిషన్ పేరు?

జవాబు : ఆదిత్య L -1

20). ఆపరేషన్ గ్రీన్ వేటికి సంబందించినవి?

జవాబు : పళ్ళు మరియు కూరగాయలు

Current Affairs

1. ప్రధాని నరేంద్ర మోడీ 2020 డిసెంబర్ 29న ఈస్టర్న్ డెడికేటెడ్ ఫ్రెయిట్ కారిడార్ (ఇడిఎఫ్ సి) యొక్క ఆపరేషన్ కంట్రోల్ సెంటర్ ను ఎక్కడ ప్రారంభించారు?
1. గువాహటి, అస్సాం
2. సిలిగురి, పశ్చిమ బెంగాల్
3. ప్రయాగ్ రాజ్, ఉత్తరప్రదేశ్
4. నాగపూర్, మహారాష్ట్ర

2. 2020 డిసెంబర్ 28న ప్రధాని నరేంద్ర మోడీ ఏ రాష్ట్రాల మధ్య 100వ కిసాన్ రైలుకు వర్చువల్ గా పచ్చజెండా ఊపారు?
1. మధ్యప్రదేశ్ – జార్ఖండ్
2. తెలంగాణ – మధ్యప్రదేశ్
3. గుజరాత్ – రాజస్థాన్
4. మహారాష్ట్ర – పశ్చిమ బెంగాల్

3. ఇప్పటి వరకు యుద్ధంలో భారతదేశం కోల్పోయిన ఒకే ఒక యుద్ధనౌక అయిన భారతీయ నావికా దళ యుద్ధ నౌక ఐఎన్ ఎస్ ఖుక్రి స్మారకాన్ని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఎక్కడ ఆవిష్కరించారు?
1. డయ్యూ మరియు డామన్
2. పనాజీ
3. లక్షద్వీప్
4. అండమాన్

4. 100 శాతం పగటి పూట విద్యుత్ అవసరాలను  పూర్తిగా సౌరశక్తితో తీర్చుకుంటున్న భారతదేశంలోని మొట్టమొదటి నగరంగా రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేసే ప్రశంసించబడ్డ నగరం ఏది?
1. పుదుచ్చేరి
2. డయ్యూ
3. న్యూఢిల్లీ
4. చండీగఢ్

5. 2020 డిసెంబర్ 28 నాటికి భారతదేశంలో బ్లూ ఫ్లాగ్ సర్టిఫైడ్ బీచ్ లు ఉన్నాయి?
1. 5
2. 7
3. 8
4. 12


6. డెన్మార్క్ కేంద్రంగా పని చేస్తున్న ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్ మెంట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ లోని ఈ బీచ్ కు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికెట్ ఇచ్చింది?
1. రుషి కొండ
2. రామకృష్టణ
3. తడ
4. ఉప్పాడ

7. విశిష్ట వైద్య గుర్తింపు కార్డు(యుఎంఐడి)ను డౌన్ లోడ్ చేసుకోవడానికి 2020 డిసెంబర్ 28న ఇంటిగ్రేటెడ్ హాస్పటల్ మేనేజ్ మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్(హెచ్ఎంఐఎస్) మరియు మొబైల్ అప్లికేషన్ ను ప్రారంభించిన సంస్థ
1. ఇండియా పోస్ట్
2. యుఐడిఎఐ
3. ఇండియన్ రైల్వేస్
4. ఎంప్లాయీస్ ప్రావిడెండ్ ఫండ్ ఆర్గనైజేషన్

8. కేవలం మత మార్పిడి లక్ష్యంగా జరిగే వివాహాలను నిరోధించడానికి 2020 డిసెంబర్ 26న ఏ రాష్ట్ర మంత్రివర్గం ధర్మ స్వతంత్ర బిల్లు 2020ను ఆమోదించింది?
1. కర్ణాటక
2. ఉత్తరప్రదేశ్
3. మధ్యప్రదేశ్
4. బీహార్

9. ‘ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్ ట్రెండ్స్ అండ్ ఔట్ లుక్ ఇన్ ఆసియా అండ్ ది పసిఫిక్ 2020-21’ నివేదిక ప్రకారం 2019లో దక్షిణ మరియు నైరుతి ఆసియా ప్రాంతంలోకి వచ్చిన మొత్తం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులలో 77% భారతదేశానికే వచ్చాయి. అయితే ఈ నివేదికను విడుదల చేసిన సంస్థ ఏది?
1. అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ)
2. యుఎన్ ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఆసియా అండ్ ది పసిఫిక్
3. యుఎన్ ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్
4. ఆసియన్ డెవలప్ మెంట్ బ్యాంక్


10. 2020 డిసెంబర్ 27, 28 తేదీలలో తన ఖతార్ సందర్శన సందర్భంగా కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జయశంకర్ ఖతార్ లోని అహ్మద్ బిన్ అలీ ఫిఫా స్టేడియాన్ని సందర్శించారు. అయితే ఈ స్టేడియం నిర్మాణంలో అల్ బలాఘ్ ట్రేడింగ్ అండ్ కాంట్రాక్టింగ్ తో కలసి భాగస్వామ్యం కలిగి ఉన్న భారతీయ కంపెనీ ఏది?
1. టాటా ప్రాజెక్ట్స్
2. జిఎంఆర్ గ్రూప్
3. జెఎంసి ప్రాజెక్ట్స్
4. ఎల్ అండ్ టి కన్ స్ట్రక్షన్స్

11. తన పేమెంట్ యాప్ పై యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్(యుపిఐ) ద్వారా ఫాస్ట్ ను జారీ చేసేందుకు గూగుల్ పేతో చేతులు కలిపిన మొట్టమొదటి బ్యాంకు
1. ఐసిఐసిఐ బ్యాంక్
2. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
3. కెనరా బ్యాంక్
4. హెచ్ డిఎఫ్ సి బ్యాంక్

12. 2021 ఏప్రిల్ 1 నుండి ప్రతి సాధారణ బీమా సంస్థ, స్టాండ్ ఎలోన్ ఆరోగ్య బీమా సంస్థ అందించవలసిన ఈ ప్రామాణిక పథకాలకు ఐఆర్ డిఎఐ 2020 డిసెంబర్ 28న ముసాయిదా మార్గదర్శకాలను విడుదల చేసింది?
1. వాహన బీమా
2. యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్
3. ఆరోగ్య బీమా
4. ప్రయాణ బీమా

13. ప్రపంచంలోనే మొట్టమొదటి క్రిప్టో బ్యాంక్ ను 2020 డిసెంబర్ 28న భారతదేశంలో కాషా మరియు యునైటెడ్ మల్టీస్టేట్ క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీల జాయింట్ వెంచర్ గా ప్రారంభించడం జరిగింది. అయితే ఆ క్రిప్టో బ్యాంక్ పేరు?
1. మొనెరో
2. యునికాస్
3. టెథర్
4. లైట్ కాయిన్


14. 2020 డిసెంబర్ 28న బిఎస్ఇ సెన్సెక్స్, ఎన్ఎస్ఇ నిఫ్టీలో ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపిఓ)ను జారీ చేసేందుకు సెబి నుండి ఆమోదం పొందిన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఏది?
1. ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
2. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
3. జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
4. సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్

15. ఇటీవల సాఫ్ట్ బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు ప్రెసిడెంట్ గా నియమించబడిన మొట్టమొదటి మహిళ
1. పూజా పార్కే
2. రాణా గుర్మీత్ సింగ్ సోధి
3. నీతల్ నారంగ్
4. ప్రవీణ్ అనావోకర్

16. ప్రొఫెసర్ అమిత్ అహుజాతో పాటు ‘కమలాదేవి న్యూ ఇండియా ఫౌండేషన్(ఎన్ఐఎఫ్) బుక్ ప్రైజ్ 2020’ను గెలుచుకున్న రాజ్యసభ సభ్యుడు
1. జైరాం రమేశ్
2. రఘురాం రంజన్
3. పి. చిదంబరం
4. శశిథరూర్

17.  ప్రపంచ వ్యాప్తంగా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో తమ సేవలను అందించిన వారికి అందజేసే మదర్ థెరిసా మెమోరియల్ అవార్డ్స్ ఫర్ సోషల్ జస్టిస్ యొక్క 16వ వార్షికోత్సవ అవార్డుల నినాదం
1. కంప

ాషన్ బియాండ్ బోర్డర్స్
2. సెలబ్రేట్ హర్, ప్రొటెక్ట్ హర్, ఎంపవర్ హర్
3. రికగ్నైజింగ్ సోషల్ క్రూసేడర్స్ ఫర్ దెయిర్ హ్యూమనిటేరియన్ వర్క్
4. సెలెబ్రేటింగ్ కంపాషన్ ఇన్ టైమ్స్ ఆఫ్ కోవిడ్

18. యునైటెడ్ నేషన్స్ (యుఎన్) వుమెన్ తో కలసి జెండర్ పార్క్ 2021 ఫిబ్రవరిలో 2వ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ జెండర్ ఈక్వాలిటీ ని నిర్వహిస్తోంది. అయితే జెండర్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది?
1. ఉత్తరప్రదేశ్
2. కేరళ
3. పంజాబ్
4. మహారాష్ట్ర


19. న్యూమోనియా వ్యాధి చికిత్స కోసం 2020 డిసెంబర్ 28న కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ఆవిష్కరించిన భారతదేశపు మొట్టమొదటి క్రియాశీల టీకా (వ్యాక్సిన్)
1. కోవిషీల్డ్
2. న్యూమోసిల్
3. న్యూమోవ్యాక్స్ 23
4. జైకోవ్ – డి

20. 2020 ఎటిపి అవార్డులలో స్టీఫన్ ఎడ్బర్గ్ స్పోర్ట్స్ మ్యాన్ షిప్ అవార్డు అందుకున్న వారు
1. డొమినిక్ థీమ్
2. నోవాక్ జోకోవిక్
3. రాఫెల్ నాదల్
4. డేనిల్ మెద్వదెవ్

21. 2020 డిసెంబర్ లో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్ హెచ్ఎఐ) ‘మై ఫాస్టాగ్’ మొబైల్ యాప్ లో కొత్తగా జత చేసిన ఫీచర్
1. వ్యాలెట్ కు డబ్బు జత చేయడం
2. వ్యాలెట్ బ్యాలెన్స్ స్టేటస్
3. వాహనం యొక్క నంబరుతో బ్యాలెన్స్ ను తెలుసుకోవడం
4. యుపిఐ ఆధారిత రీచార్జ్ వెసులుబాటు

సమాధానాలు:
1. 3, 2. 4, 3. 1, 4. 2, 5. 3,
6. 1, 7. 3, 8. 3, 9. 2, 10. 4,
11. 1, 12. 4 , 13. 2, 14.  4, 15. 3,
16. 1, 17. 4, 18. 2, 19. 2, 20. 3,
21. 3

JEE Main 2021 Exam Dates | Reminder

JEE Main 2021 Exam Dates

National Testing Agency (NTA), invites applications for JEE (Main)-2021 for admission in to Undergraduate Engineering Programs at NITs, IIITs, other Centrally Funded Technical Institutions (CFTI), Institutions funded by participating State Governments, and other Institutions for the year 2021.
Education News

JEE Main Eligibility Criteria 2021
Educational Qualification:
Candidates who have qualified their XII or equivalent exam in 2019, 2020 or appearing in 2021 are eligible to sit for JEE Main 2021. Candidates must have passed qualifying examination with 50% marks in Mathematics and 50% in aggregate of the QE to sit for B. Planning Paper. B.E/ B. Tech applicants must have passed the qualifying examination with Physics and Mathematics as compulsory subjects along with one of the Chemistry/Biotechnology/ Biology/ Technical Vocational Subject. For B. Arch, candidates must have passed the Qualifying Examination with Mathematics, Physics and Chemistry.

Age Limit Criteria: There is no upper age limit for appearing in JEE Main 2021. Candidates who have passed class 12th or equivalent in 2019, 2020 or appearing in 2021 irrespective of their age can appear in JEE Main 2021.

Maximum number of Attempts: Candidates can take the exam maximum for 3 years consecutively. Candidates can sit for both January and April sessions, both of these will be counted as a single attempt.

Year of Appearance in Qualifying Examination: Candidates must have passed their XII or equivalent exam in 2019, 2020 or appearing in 2021 can sit for JEE Main 2021. Candidates who passed class XII or QE in 2018 or before as well as those who will appear in such examination in 2022 or later are not eligible to appear in JEE Main 2021.

Check JEE Mains cutoff, practice tests and previous papers here.

Application Fee:

Papers

Category

Application Fee

Exam Center in India

Exam Center Outside India

B.E./B.Tech
or
B.Arch
or
B.Planning

Gen/Gen-EWS/ OBC-NCL candidates

Boys – Rs.650
Girls – Rs.325

Boys – Rs.3000
Girls – Rs.1500

SC/ ST/ PwD/ Transgender candidates

Boys – Rs.325
Girls – Rs.325

Boys – Rs.1500
Girls – Rs.1500

B.E./B.Tech & B. Arch
or
B.E./B.Tech & B. Planning
or
B.E./B.Tech, B. Arch &
B.Planning
or
B.Arch & B.Planning

Gen/Gen-EWS/ OBC-NCL candidates

Boys – Rs.1300
Girls – Rs.650

Boys – Rs.6000
Girls – Rs.3000

SC/ ST/ PwD/ Transgender candidates

Boys – Rs.650
Girls – Rs.650

Boys – Rs.3000
Girls – Rs.3000


Mode of Examination: JEE (Main)-2021 will be conducted in the following modes: a) Paper 1 (B.E. /B. Tech.) in “Computer Based Test (CBT)” mode only. b) Paper 2A (B.Arch): Mathematics (Part-I) and Aptitude Test (Part-II) in “Computer Based Test (CBT)” mode only and Drawing Test (Part-III) in pen & paper (offline) mode, to be attempted on drawing sheet of A4 size. c) Paper 2B (B.Planning): Mathematics (Part-I), Aptitude Test (Part-II)and Planning Based Questions (Part-III) in Computer Based Test (CBT) mode only.

Language Medium: Students will be able to attempt the paper in English & Hindi. For the students appearing for the exam in Gujarat, Daman & Diu and Dadra & Nagar Haveli exam centers, the language of paper will be in English, Hindi & Gujarati. 

Event

February Session

JEE Main Registration 2021

December 15, 2020

JEE Main Registration (Closes)

January 15, 2021

Last Date of Application Fee Submission

January 16, 2021

JEE Main 2021 Exam Dates

February 22 – 25, 2021

APNGRAU Update Online Seat Allotment Announcement: 4th January 2021

Joining/Reporting in allotted college 5th to 7th January, 2021

Check you allotment order with the below given link 

https://ugadmissionsangrau.aptonline.in/ANGRAUGRADU/BipcAllotmentLetter.do