రైల్వే పరీక్షలు -2020 షెడ్యూల్ విడుదల :
భారతీయ రైల్వే -2020 పరీక్షల షెడ్యూల్ గురించి ఎదురు చూస్తున్న ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులకు ముఖ్య గమనిక.
రైల్వే పరీక్షలు -2020 పరీక్ష తేదీలను భారతీయ రైల్వే బోర్డు తాజాగా ప్రకటించింది.
ఈ షెడ్యూల్ ద్వారా రైల్వే మినిస్ట్రీ ఐసొలేటెడ్ పరీక్షలను డిసెంబర్ 15 వ తేదీ నుంచి డిసెంబర్ 18వ తేదీవరకు నాలుగు రోజుల పాటు రోజుకు రెండు షిఫ్ట్ లలో నిర్వహించనున్నారు.
పరీక్షల నిర్వహణ సమయం :
షిఫ్ట్ -1 పరీక్ష నిర్వహణ సమయం : 10:30 AM
షిఫ్ట్ -2 పరీక్ష నిర్వహణ సమయం : 3:00 PM
అభ్యర్థులు మినిస్టరియల్ & ఐసొలేటెడ్ ఎగ్జామ్స్ కు సంబంధించిన పరీక్ష కేంద్రాలు, పరీక్ష తేదీలు మరియు షిఫ్ట్ లు మరియు మాక్ టెస్ట్ లు మొదలైన వివరాలు అన్ని డిసెంబర్ 5,2020 నుంచి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అధికార వెబ్సైటు లలో చూసుకోవచ్చు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి