9, డిసెంబర్ 2020, బుధవారం

దీన్దయాళ్ పోర్ట్ ట్రస్ట్ లో 25 మేనేజ్మెంట్ ట్రైనీఉద్యోగాలు.. చివరి తేది డిసెంబర్ 31

 

భారత ప్రభుత్వ షిప్పింగ్ మంత్రిత్వ శాఖకు చెందిన గుజరాత్ లోని దీన్దయాళ్ పోర్ట్ ట్రస్ట్ (కాండ్లా పోర్ట్ ట్రస్ట్)... ఒప్పంద ప్రాతిపదికన పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Jobs Imagesవివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 25
పోస్టుల వివరాలు:
మేనేజ్‌మెంట్‌ట్రైనీ-16, గ్రాడ్యుయేట్ ట్రైనీ-07, స్టాటిస్టికల్ ట్రైనీ-02.
విభాగాలు: మార్కెటింగ్/హెచ్‌ఆర్/ఫైనాన్స్, ఎంసీఏ, లీగల్.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ, ఎల్‌ఎల్‌బీ, ఎంబీఏ,ఎంసీఏ, సీఏ(ఇంటర్)/ఐసీడబ్ల్యూఏ(ఇంటర్) ఉత్తీర్ణత, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
వయసు: 01.12.2020 నాటికి మేనేజ్‌మెంట్ ట్రైనీ-28ఏళ్లు, గ్రాడ్యుయేట్ /స్టాటిస్టికల్ ట్రైనీ-25 ఏళ్లు ఉండాలి.

ఎంపిక విధానం: అకడెమిక్ మెరిట్ ప్రాతిపదికన ఎంపిక జరుగుతుంది.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: డిసెంబర్ 31, 2020.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: https://www.deendayalport.gov.in/default.aspx

కామెంట్‌లు లేవు: