9, డిసెంబర్ 2020, బుధవారం

ఎయిమ్స్-రిషికేశ్ లో 44 టీచింగ్ పోస్టులు.. చివరి తేది జనవరి 31

 

భారత ప్రభుత్వ ఆరోగ్య కుటుంబ,సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన రిషికేశ్ లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్(ఎయిమ్స్)... పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Jobs Images వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 44
పోస్టుల వివరాలు: ప్రొ
ఫెసర్, అడిషనల్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్.
విభాగాలు: బయోకెమిస్ట్రీ, కార్డియాలజీ, డెర్మటాలజీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, న్యూరోసర్జరీ, న్యూక్లియర్ మెడిసిన్, ఫార్మకాలజీ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టులు/స్పెషలైజేషన్లలో ఎండీ/ఎంఎస్ ఉత్తీర్ణత, అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: జనవరి 31, 2021.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: http://aiimsrishikesh.edu.in/aiims

కామెంట్‌లు లేవు: